Share News

ఆర్డీటీకి ఎఫ్‌సీఏఆర్‌ను పునరుద్దరించాలి

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:57 AM

ఆర్డీటీకి ఎఫ్‌సీఏఆర్‌ను పునరుద్దరించాలని మండల కేంద్రంలో ఆర్డీటీ జేఏసీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు.

ఆర్డీటీకి ఎఫ్‌సీఏఆర్‌ను పునరుద్దరించాలి
కుందుర్పిలో ధర్నా చేస్తున్న జేఏసీ నాయకులు, ఆర్డీటీ సిబ్బంది

కుందుర్పి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి ఎఫ్‌సీఏఆర్‌ను పునరుద్దరించాలని మండల కేంద్రంలో ఆర్డీటీ జేఏసీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గంటపాటు నిరసన చేపట్టారు. తహసీల్దార్‌ ఓబులే్‌షకు వినతి పత్రం అందజేశారు.

Updated Date - Aug 12 , 2025 | 12:57 AM