Share News

ఆంజనేయస్వామి రథోత్సవం

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:13 AM

కార్తీక అమావాస్యను పురష్కరించుకొని మండలంలోని జే వెంకటంపల్లిలో గురువారం ఆంజనేయస్వామికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

 ఆంజనేయస్వామి రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

గుమ్మఘట్ట, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కార్తీక అమావాస్యను పురష్కరించుకొని మండలంలోని జే వెంకటంపల్లిలో గురువారం ఆంజనేయస్వామికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రథోత్సవాన్ని పురవీధుల్లో ఊరేగించారు. నందికోలాటాల మధ్య బాలికల కళశాల నడుమ రథోత్సవం సాగింది.

Updated Date - Nov 21 , 2025 | 12:13 AM