Share News

మైనార్టీ గురుకుల వ్యవస్థను ఒకే గొడుకు కిందకు తీసుకురావాలి

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:52 AM

మైనార్టీ గురుకుల వ్యవస్థ, ఇతర సొసైటీలను ఒకే గొడుకు కిందకు తీసుకరావాలని మైనార్టీ గురుకుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు.

 మైనార్టీ గురుకుల వ్యవస్థను ఒకే గొడుకు కిందకు తీసుకురావాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాజశేఖర్‌రెడ్డి

మైనార్టీ గురుకుల వ్యవస్థను ఒకే గొడుకు కిందకు తీసుకురావాలి

నల్లగొండ, జనవరి 7: మైనార్టీ గురుకుల వ్యవస్థ, ఇతర సొసైటీలను ఒకే గొడుకు కిందకు తీసుకరావాలని మైనార్టీ గురుకుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన టీఎ్‌సయూటీఎఫ్‌ మైనార్టీ గురుకుల ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీలు భవిష్యత్తు కార్యక్రమాలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మైనార్టీ గురుకుల కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో నాయకులు మహేష్‌, నర్సింహ, భరత, జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:52 AM