Share News

ప్రెస్‌అకాడమీ చైర్మనను కలిసిన టీడీపీ నేతలు

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:32 AM

తె లంగాణ ప్రెస్‌ అ కాడమీ చైర్మన కె. శ్రీనివా్‌సరెడ్డిని జి ల్లాకు చెందిన తె లుగుదేశం పార్టీ నాయకులు బుధవారం హైదరబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రెస్‌అకాడమీ చైర్మనను కలిసిన టీడీపీ నేతలు
శ్రీనివా్‌సరెడ్డిని సన్మానిస్తున్న టీడీపీ నాయకులు

ప్రెస్‌అకాడమీ చైర్మనను కలిసిన టీడీపీ నేతలు

నల్లగొండ, ఫి బ్రవరి 28: తె లంగాణ ప్రెస్‌ అ కాడమీ చైర్మన కె. శ్రీనివా్‌సరెడ్డిని జి ల్లాకు చెందిన తె లుగుదేశం పార్టీ నాయకులు బుధవారం హైదరబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షు డు కసిరెడ్డి శేఖర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ రాష్ట్ర వాణిజ్య సెల్‌ అధ్యక్షుడు దుర్గారావు శ్రీనివా్‌సరెడ్డిని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీనివా్‌సరెడ్డి నాయకత్వంలో జర్నలిస్టులకు ఎంతగానో మేలు జరుగుతుందని అన్నారు. సుదీర్ఘకాలంగా ఆయ న జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వం ద్వారా పరిష్కారమయ్యేలా చేశారని కొనియాడారు.

Updated Date - Feb 29 , 2024 | 12:32 AM