ప్రెస్అకాడమీ చైర్మనను కలిసిన టీడీపీ నేతలు
ABN , Publish Date - Feb 29 , 2024 | 12:32 AM
తె లంగాణ ప్రెస్ అ కాడమీ చైర్మన కె. శ్రీనివా్సరెడ్డిని జి ల్లాకు చెందిన తె లుగుదేశం పార్టీ నాయకులు బుధవారం హైదరబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
![ప్రెస్అకాడమీ చైర్మనను కలిసిన టీడీపీ నేతలు](https://media.andhrajyothy.com/media/2024/20240227/28_NG_9_57d368084d.jpg)
ప్రెస్అకాడమీ చైర్మనను కలిసిన టీడీపీ నేతలు
నల్లగొండ, ఫి బ్రవరి 28: తె లంగాణ ప్రెస్ అ కాడమీ చైర్మన కె. శ్రీనివా్సరెడ్డిని జి ల్లాకు చెందిన తె లుగుదేశం పార్టీ నాయకులు బుధవారం హైదరబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షు డు కసిరెడ్డి శేఖర్రెడ్డితో పాటు ఆ పార్టీ రాష్ట్ర వాణిజ్య సెల్ అధ్యక్షుడు దుర్గారావు శ్రీనివా్సరెడ్డిని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శేఖర్రెడ్డి మాట్లాడుతూ శ్రీనివా్సరెడ్డి నాయకత్వంలో జర్నలిస్టులకు ఎంతగానో మేలు జరుగుతుందని అన్నారు. సుదీర్ఘకాలంగా ఆయ న జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వం ద్వారా పరిష్కారమయ్యేలా చేశారని కొనియాడారు.