ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్గా నందిమండలం వేణు
ABN , Publish Date - Apr 07 , 2024 | 03:16 AM
ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్(ఓబీసీ)గా, కర్ణాటక ఇన్చార్జిగా నందిమండలం వేణు నియమితులు అయ్యారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఓబీసీ చైర్మన్
![ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్గా నందిమండలం వేణు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్(ఓబీసీ)గా, కర్ణాటక ఇన్చార్జిగా నందిమండలం వేణు నియమితులు అయ్యారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఓబీసీ చైర్మన్ అజయ్సింగ్ యాదవ్ ప్రకటించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీలకు వేణు కృతజ్ఞతలు తెలిపారు.