Share News

నాగరాజు సేవలు మరువలేనివి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:06 AM

కానిస్టేబుల్‌ నాగరాజు సేవలు మరువలేనివని ఎస్‌ఐ ఎన.శ్రీను అన్నారు.

 నాగరాజు సేవలు మరువలేనివి
నాగరాజు విగ్రహానికి నివాళులర్పిస్తున్న పోలీసులు, వివిధ పార్టీల నాయకులు

నాగరాజు సేవలు మరువలేనివి

కట్టంగూరు, ఏప్రిల్‌ 4: కానిస్టేబుల్‌ నాగరాజు సేవలు మరువలేనివని ఎస్‌ఐ ఎన.శ్రీను అన్నారు. మండలంలోని అ యిటిపాముల గ్రా మపంచాయతీ ప రిధిలోని రసూల్‌గూడెం గ్రామానికి చెందిన దివంగత కానిస్టేబుల్‌ చెవుగోని నాగరాజు వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పోలీసులు, పలువురు నాయకు లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో జరిగిన సిమీ ఉగ్రవాదు ల దాడుల్లో నాగరాజు అసువులు బాశాడని పేర్కొన్నారు. వృత్తిలో నిబద్ధతతో ప ని చేసేవారని కొనియాడారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పెద్ది సు క్కయ్య, చెవుగోని నాగరాజు, చెవుగోని శివననారాయణ, పబ్బు వెంకన్న, ముత్యా ల లింగయ్య, లతీ్‌ఫఖాన, పాపట్ల వెంకట్‌రెడ్డి, కొమ్ము కోటేష్‌, రవి పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:06 AM