Share News

పరిశుభ్రతపై దృష్టి సారించాలి : అబ్బగోని

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:16 AM

పట్టణంలో పారిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మునిసిప ల్‌ చైర్మన అబ్బగోని ర మేష్‌గౌడ్‌ అన్నారు.

 పరిశుభ్రతపై దృష్టి సారించాలి : అబ్బగోని
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన రమేష్‌గౌడ్‌

పరిశుభ్రతపై దృష్టి సారించాలి : అబ్బగోని

రామగిరి, జనవరి 11: పట్టణంలో పారిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మునిసిప ల్‌ చైర్మన అబ్బగోని ర మేష్‌గౌడ్‌ అన్నారు. గు రువారం పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో పారిశుధ్య జ వాన్లు, కార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం పలు అంశాలపై వివరించా రు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ సయ్యద్‌ ముసాఖ్‌ అలీ, కౌన్సిల్‌ ఖ య్యూమ్‌బేగ్‌ తదితరులు ఉన్నారు.

వైద్యశిబిరాలనుసద్వినియోగం చేసుకోవాలి

నల్లగొండ టౌన: వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మునిసిపల్‌ చైర్మన అబ్బగోని రమే్‌షగౌడ్‌ అన్నారు. పట్టణంలోని ఖాన నిసార్‌ ఆసుపత్రిలో గురువారం వైద్యశిబిరాన్ని ఆయన తిప్పర్తి జడ్పీటీసీ రాంరెడ్డితో కలిసి ప్రారంభించారు. కేర్‌ హాస్పటల్‌ నాంపల్లి, హైదరాబాద్‌ బృందం డాక్టర్‌ జాహిద్‌, కె.ప్రవీణ్‌కుమార్‌, మార్కెటింగ్‌ హెడ్‌ మహమ్మద్‌ అష్ఫాక్‌ దాదాపు 100 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ మహ్మద్‌ అమీర్‌అలీ, మై నారిటీ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ ఎ.ఎ.ఖాన, అధ్యక్షుడు, ఇంజనీర్‌ యంఎ.అజీజ్‌, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:16 AM