Share News

నేడు బీజేపీపై కాంగ్రెస్‌ చార్జిషీటు విడుదల

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:02 AM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ చార్జిషీటును గురువారం విడుదల చేయనుంది. గాంధీభవన్‌లో ఏర్పాటు చేయనున్న

నేడు బీజేపీపై కాంగ్రెస్‌ చార్జిషీటు విడుదల

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ చార్జిషీటును గురువారం విడుదల చేయనుంది. గాంధీభవన్‌లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చార్జిషీటును విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు పాల్గొననున్నారు.

- హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 25 , 2024 | 04:02 AM