అశ్రునయనాలతో జనార్ధనరావుకు వీడ్కోలు
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:42 PM
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సందినేని జనార్ధన రావుకు అ శ్రునయనాల నడుమ వీడ్కోలు పలికారు.
అశ్రునయనాలతో జనార్ధనరావుకు వీడ్కోలు
బీఆర్నేత అంతిమయాత్రలో పాల్గొన్న జగదీష్రెడ్డి, పాడెమోసిన కంచర్ల
నల్లగొండటౌన, ఏప్రిల్ 18: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సందినేని జనార్ధన రావుకు అ శ్రునయనాల నడుమ వీడ్కోలు పలికారు. హైదరాబాద్ రోడ్డులో గల శాంతిధామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించా రు. అధిక సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ పా ర్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఆయన కుమారుడు భరతకుమార్ జనార్ధనరావు చి తికి నిప్పటించి అంత్యక్రియలను పూర్తి చే శారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన మందడి సైదిరెడ్డి పాడమోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అం తకుముందు శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్రెడ్డి, జడ్పీ చైర్మన బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంలు జనార్ధనరావు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్షరెడ్డి జనార్ధనరావు మృతదేహాన్ని సం దర్శించి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రా ష్ట్ర నాయకుడు గోన విష్ణువర్ధనరావు, కల్లు గీత కార్పొరేషన మాజీ చైర్మన కటికం సత్తయ్యగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన చీర పంకజ్యాదవ్, మాజీ ఆర్సీవో మాలె శరణ్యరె డ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన రెగట్టె మల్లిఖార్జునరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీజేపీ నాయకుడు మాదగోని శ్రీనివా్సగౌడ్, మునిసిపల్ ఫ్లోర్ లీ డర్ అభిమన్యు శ్రీనివాస్, నాయకులు బకరం వెంకన్న, కంచనపల్లి రవీందర్రావు, కొండూరు సత్యనారాయణ, గాదె రాంరెడ్డి, సింగిల్విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, ఆలకుంట నా గరత్నంరాజు, దోటి శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దేప వెంకట్రెడ్డి, పల్రెడ్డి రవీందర్రెడ్డి అయితగోని యాదయ్య, కౌన్సిలర్లు మారగోని గణేష్, యామా దయాకర్ తదితరులు పాల్గొన్నారు.