Share News

ఫైనల్‌ చేరేదెవరో?

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:46 AM

ప్రొ కబడ్డీ లీగ్‌ ముగింపు దశకు చేరుకొంది. బుధవారం జరిగే తొలి సెమీ్‌సలో టేబుల్‌ టాపర్‌ పుణెరి పల్టన్‌తో పట్నా పైరేట్స్‌, రెండో సెమీస్‌లో హరియాణా స్టీలర్స్‌తో...

ఫైనల్‌ చేరేదెవరో?

  • ప్రొ కబడ్డీ సెమీఫైనల్స్‌ నేడే

  • రాత్రి 8 గం. నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో..

హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ ముగింపు దశకు చేరుకొంది. బుధవారం జరిగే తొలి సెమీ్‌సలో టేబుల్‌ టాపర్‌ పుణెరి పల్టన్‌తో పట్నా పైరేట్స్‌, రెండో సెమీస్‌లో హరియాణా స్టీలర్స్‌తో డిఫెండింగ్‌ చాంప్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ల్లో గుజరాత్‌ జెయింట్స్‌పై హరియాణా, దబాంగ్‌ ఢిల్లీపై పట్నా గెలిచి ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. కాగా, పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన పుణె, జైపూర్‌లు నేరుగా సెమీ్‌సకు చేరుకొన్నాయి.

Updated Date - Feb 28 , 2024 | 03:46 AM