వాళ్లను సంప్రదించలేదు
ABN , Publish Date - May 25 , 2024 | 05:29 AM
టీమిండియా కొత్త కోచ్ పదవికి సంబంధించి ఏ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్నూ బీసీసీఐ సంప్రదించలేదని కార్యదర్శి జై షా స్పష్టంజేశాడు. టీమిండియా కోచ్
![వాళ్లను సంప్రదించలేదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
న్యూఢిల్లీ: టీమిండియా కొత్త కోచ్ పదవికి సంబంధించి ఏ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్నూ బీసీసీఐ సంప్రదించలేదని కార్యదర్శి జై షా స్పష్టంజేశాడు. టీమిండియా కోచ్ పదవి చేపట్టాలని తమను కోరగా తిరస్కరించినట్టు ఆస్ట్రేలియా మాజీలు పాంటింగ్, లాంగర్ చెప్పుకొచ్చారు. దీనిపై షా స్పందిస్తూ ‘నేనుకానీ బీసీసీఐకానీ కోచ్ పదవి విషయమై ఏ ఆసీస్ ఆటగాడినీ సంప్రదించలేదు’ అని వెల్లడించాడు.