నాలుగో టీ20 కూడా మనదే
ABN , Publish Date - May 07 , 2024 | 02:10 AM
బంగ్లాదేశ్తో ఐదు టీ20ల సిరీ్సలో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్లోనూ హర్మన్ప్రీత్ కౌర్ సేన 56 పరుగుల తేడాతో...
సిల్హెట్: బంగ్లాదేశ్తో ఐదు టీ20ల సిరీ్సలో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్లోనూ హర్మన్ప్రీత్ కౌర్ సేన 56 పరుగుల తేడాతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో నెగ్గింది. వర్షం వల్ల మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించగా తొలుత భారత్ 122/6 స్కోరు చేసింది. ఇక..డక్వర్త్ నిబంధన ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 125 పరుగులుగా నిర్ధారించారు. అయితే ఛేదనలో బంగ్లా 14 ఓవర్లలో 68/7 స్కోరుకే పరిమితమై ఓడింది.