భారత్-ఎ తడ‘బ్యాటు’
ABN , Publish Date - Feb 02 , 2024 | 04:31 AM
పేసర్లు మాథ్యూ పాట్స్ (6/57), కార్సీ (4/52) నిప్పులు చెరగడంతో.. భారత్-ఎతో గురువారం ఆరంభమైన మూడో అనధికార టెస్ట్లో ఇంగ్లండ్ లయన్స్ పైచేయి సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్
![భారత్-ఎ తడ‘బ్యాటు’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అహ్మదాబాద్: పేసర్లు మాథ్యూ పాట్స్ (6/57), కార్సీ (4/52) నిప్పులు చెరగడంతో.. భారత్-ఎతో గురువారం ఆరంభమైన మూడో అనధికార టెస్ట్లో ఇంగ్లండ్ లయన్స్ పైచేయి సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 192 రన్స్కే కుప్పకూలింది. ఆనక మొదటి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన లయన్స్ తొలి రోజు ఆట ఆఖరికి 98/1 స్కోరు చేసింది.