హాకీ ప్రొ లీగ్లో భారత్ బోణీ
ABN , Publish Date - May 23 , 2024 | 03:38 AM
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ను భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ప్రారంభించింది. బుధవారం జరిగిన యూరోపియన్ లెగ్ తొలి మ్యాచ్లో...
ఆంట్వెర్ప్ (బెల్జియం): ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ను భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ప్రారంభించింది. బుధవారం జరిగిన యూరోపియన్ లెగ్ తొలి మ్యాచ్లో భారత్ షూటౌట్లో 5-4తో అర్జెంటీనాను ఓడించింది. ఇదే వేదికపై జరిగిన మహిళల ప్రొ లీగ్లో భారత్ 0-5 గోల్స్తో అర్జెంటీనా చేతిలో ఓడింది.