Share News

మరో ఐదుగురు బాక్సర్లకు స్వర్ణాలు

ABN , Publish Date - May 07 , 2024 | 02:30 AM

ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో మరో ఐదుగురు భారత బాక్సర్లు సత్తా చాటారు. సోమవారం జరిగిన పోటీల్లో...

మరో ఐదుగురు బాక్సర్లకు స్వర్ణాలు

అస్తానా (కజకిస్థాన్‌): ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో మరో ఐదుగురు భారత బాక్సర్లు సత్తా చాటారు. సోమవారం జరిగిన పోటీల్లో బ్రిజేశ్‌ తమ్తా (48 కిలోలు), ఆర్యన్‌ (51 కి), యశ్‌వర్ధన్‌ (63.5 కి), లక్ష్మి (50 కి), నిషా (52 కి) స్వర్ణాలు సాధించారు. మరో తొమ్మిది మంది బాక్సర్లు రజతాలు అందుకున్నారు.

Updated Date - May 07 , 2024 | 02:30 AM