పోటెత్తిన ఓటర్లు
ABN, Publish Date - Apr 26 , 2024 | 04:14 PM
లోక్సభ సార్వత్రక ఎన్నికలు రెండో విడత పోలింగ్ 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో జరుగుతోంది. మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు 1.67 లక్షల పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Updated at - Apr 26 , 2024 | 04:14 PM