జీఓ నెం-2 ప్రతుల దహనం
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:30 AM
అంగనవాడీల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన సమ్మె ఆదివారం 27వ రోజుకు చేరింది. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా జీఓ - 2 ప్రతులను అంగనవాడీలు దహనం చేశారు.
![జీఓ నెం-2 ప్రతుల దహనం](https://media.andhrajyothy.com/media/2023/20231205/_0c8eb3b1e9.jpg)
రామగిరి, జనవరి 7: అంగనవాడీల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన సమ్మె ఆదివారం 27వ రోజుకు చేరింది. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా జీఓ - 2 ప్రతులను అంగనవాడీలు దహనం చేశారు. వారు మాట్లాడుతూ.. 27 రోజు లుగా తాము సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.