ఎన్నికల ప్రచారంలో ఎండీయూ ఆపరేటర్, వలంటీర్లు
ABN , Publish Date - May 07 , 2024 | 12:41 AM
మండలంలోని కురుగుంట గ్రామం ఆదివారం జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో వలంటీరులు సౌజన్య, వసుంధర, వాసవి, ఎండీయూ వాహన ఆపరేటర్ ముస్తాఫా పాల్గొన్నారు.
అనంతపురం రూరల్: మండలంలోని కురుగుంట గ్రామం ఆదివారం జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో వలంటీరులు సౌజన్య, వసుంధర, వాసవి, ఎండీయూ వాహన ఆపరేటర్ ముస్తాఫా పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి వీరు ప్రచారంలో పాల్గొనడం పలు విమర్శలకు తావిస్తోంది.