టాటా ఏఐఏ రైజింగ్ ఇండియా ఫండ్
ABN , Publish Date - Mar 24 , 2024 | 02:29 AM
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్.. రైజింగ్ ఇండియా ఫండ్ను విడుదల చేసింది. భారత వృద్ధి జోరులో పాలుపంచుకోవటంతో పాటు లాభా లు పొందాలనుకునే వారి కోసం ప్ర త్యేకంగా ఈ కొత్త ఫండ్ను రూపొందించినట్లు తెలిపింది...
![టాటా ఏఐఏ రైజింగ్ ఇండియా ఫండ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్.. రైజింగ్ ఇండియా ఫండ్ను విడుదల చేసింది. భారత వృద్ధి జోరులో పాలుపంచుకోవటంతో పాటు లాభా లు పొందాలనుకునే వారి కోసం ప్ర త్యేకంగా ఈ కొత్త ఫండ్ను రూపొందించినట్లు తెలిపింది. ఈ నెల 31న ముగియనున్న ఈ ఫండ్ లో ఒక్కో యూనిట్ రూ.10తో అందుబాటులో ఉండనుంది. ఈ ఫండ్.. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత విభాగాల్లో 70 -100ు వరకు పెట్టుబడులు పెట్టనుంది. మిగిలిన 0-30ు డెట్, మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయనుంది.
మారుతి సుజుకీ ఇండి యా లిమిటెడ్ తాజాగా టెక్నాలజీ స్టార్టప్ అమాల్గో ల్యాబ్స్లో 6.5 శాతం వాటాను దాదాపు రూ.2 కోట్ల కు కొనుగోలు చేసింది. మారుతి సుజుకీ ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా ఈ పెట్టుబడి పెట్టింది.