Share News

ఎస్‌బీఐ భారత్‌లో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపికైంది

ABN , Publish Date - Oct 28 , 2024 | 04:58 AM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 2024 సంవత్సరానికి గాను భారత్‌లో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపికైంది...

ఎస్‌బీఐ భారత్‌లో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపికైంది

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 2024 సంవత్సరానికి గాను భారత్‌లో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపికైంది. అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజైన్‌ ఈ అవా ర్డును ప్రకటించింది. ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారు.

Updated Date - Oct 28 , 2024 | 04:58 AM