ఎస్బీఐ భారత్లో అత్యుత్తమ బ్యాంక్గా ఎంపికైంది
ABN , Publish Date - Oct 28 , 2024 | 04:58 AM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2024 సంవత్సరానికి గాను భారత్లో అత్యుత్తమ బ్యాంక్గా ఎంపికైంది...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2024 సంవత్సరానికి గాను భారత్లో అత్యుత్తమ బ్యాంక్గా ఎంపికైంది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ అవా ర్డును ప్రకటించింది. ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారు.