Share News

ఎస్‌బీఐ రూ.50,000 కోట్ల సేకరణ

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:43 AM

బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఏడో విడత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల జారీ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించింది. దాంతో...

ఎస్‌బీఐ రూ.50,000 కోట్ల సేకరణ

బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఏడో విడత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల జారీ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించింది. దాంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ సేకరించిన మొత్తం నిధుల విలువ రూ.50,000 కోట్లకు చేరుకుంది.

Updated Date - Nov 28 , 2024 | 04:43 AM