ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకు ఐఆర్ఈడీఏ
ABN , Publish Date - May 22 , 2024 | 02:29 AM
గత ఏడాది నవంబరులోనే తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ద్వారా రూ.2,150 కోట్లు సమీకరించిన ప్రభుత్వ రంగ ఎన్బీఎ్ఫసీ ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవల్పమెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)....
![ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకు ఐఆర్ఈడీఏ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గత ఏడాది నవంబరులోనే తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ద్వారా రూ.2,150 కోట్లు సమీకరించిన ప్రభుత్వ రంగ ఎన్బీఎ్ఫసీ ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవల్పమెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ).. భవిష్యత్ మూలధన అవసరాల కోసం మలి విడత పబ్లిక్ ఆఫరింగ్ (ఎ్ఫపీఓ)కు వచ్చే ఆలోచనలో ఉంది. ఎఫ్పీఓతో పాటు పర్పెక్చువల్ బాండ్లను సైతం జారీ చేయాలని కంపెనీ యోచిస్తున్నది.