Share News

గ్రీన్‌సెల్‌ మొబిలిటీకి రూ.307 కోట్ల నిధులు

ABN , Publish Date - May 08 , 2024 | 04:32 AM

ఉత్తరప్రదేశ్‌లోని 8 నగరాలకు ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరా ప్రాజెక్ట్‌ కోసం జపాన్‌కు చెందిన సుమిటొమో మిత్సు యి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంబీసీ) నుంచి రూ.307 కోట్ల హరిత రుణం...

గ్రీన్‌సెల్‌ మొబిలిటీకి రూ.307 కోట్ల నిధులు

ఉత్తరప్రదేశ్‌లోని 8 నగరాలకు ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరా ప్రాజెక్ట్‌ కోసం జపాన్‌కు చెందిన సుమిటొమో మిత్సు యి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంబీసీ) నుంచి రూ.307 కోట్ల హరిత రుణం సమీకరించినట్లు గ్రీన్‌సెల్‌ మొబిటీ మంగళవారం వెల్లడించింది. భారత్‌తోపాటు ఆసియా పసిఫిక్‌లో ఈ-మొబిలిటీ విభాగం ప్రాజెక్ట్‌కు ఎస్‌ఎంబీసీ ఫైనాన్స్‌ సమకూర్చడం ఇదే తొలిసారి అని గ్రీన్‌సెల్‌ తన ప్రకటనలో పేర్కొంది.

Updated Date - May 08 , 2024 | 04:32 AM