Share News

విద్యుత లైన తగిలి టిప్పర్‌ దగ్ధం

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:45 PM

మండలంలోని బూడిదగడ్డపల్లి సాయిబాబా ఆలయ సమీపాన విద్యుత లైన తగిలి మంగళవారం టిప్పర్‌ దగ్ధమైంది.

విద్యుత లైన తగిలి టిప్పర్‌ దగ్ధం
పూర్తిగా కాలిపోయిన టిప్పర్‌

గోరంట్ల, జూన 11: మండలంలోని బూడిదగడ్డపల్లి సాయిబాబా ఆలయ సమీపాన విద్యుత లైన తగిలి మంగళవారం టిప్పర్‌ దగ్ధమైంది. ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు రహదారి పనులు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి తరలించిన మట్టిని టిప్పర్‌ రోడ్డు పక్కన అనలోడ్‌ చేసే సమయంలో పైనున్న 11 కేవీ విద్యుత లైనను తాకింది. దీంతో టిప్పర్‌ నుంచి మంటలు చెలరేగాయి. పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.

Updated Date - Jun 11 , 2024 | 10:45 PM