మీడియా కోఆర్డినేటర్గా రాముడు
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:24 AM
టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా బీవీ వెంకట రాముడు(హిందూపురం) నియమితులయ్యారు.
అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి):టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా బీవీ వెంకట రాముడు(హిందూపురం) నియమితులయ్యారు. ఇటీవల వరకు ఆయన యువగళం మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరించారు. కాగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా సాకే వెంకట నరసింహులు(అనంతపురం అర్బన్), తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలిగా మల్లెల శ్రీవాణి(రాజంపేట), కార్యనిర్వాహక కార్యదర్శిగా బిడ్డిక పద్మావతి(కురుపాం) నియమించారు.