రెండో రోజు ఒకే నామినేషన్ దాఖలు
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:48 AM
నియోజకర్గంలో రెండవ రోజు శుక్రవారం ఒకే నామినేషన్ దాఖలైనట్లు ఆర్వో చిరంజీవి తెలిపారు.
ఎమ్మిగనూరు రూరల్, ఏప్రిల్19: నియోజకర్గంలో రెండవ రోజు శుక్రవారం ఒకే నామినేషన్ దాఖలైనట్లు ఆర్వో చిరంజీవి తెలిపారు. ఆయన మాట్లాడుతూ కె.ఆర్ మురహరిరెడ్డి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. సాయంత్రం 3గంటలు దాటినా ఎవరూ నామినేషన్ దాఖలు చేసేందుకు రాలేదని వివరించారు.