Share News

రాష్ట్రంలో 4 చోట్ల మోదీ సభలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:05 AM

రాష్ట్రంలో నాలుగు చోట్ల ప్రధాని మోదీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ పోటీచేసే అనకాపల్లి, రాజమహేంద్రవరం, రాజంపేటల్లో ఈ సభలు

రాష్ట్రంలో 4 చోట్ల మోదీ సభలు

అనకాపల్లి, రాజమండ్రి,రాజంపేటల్లో ఖరారు

నాలుగో దానిపై ఇంకా రాని స్పష్టత

అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలుగు చోట్ల ప్రధాని మోదీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ పోటీచేసే అనకాపల్లి, రాజమహేంద్రవరం, రాజంపేటల్లో ఈ సభలు జరుగుతాయి. ఆపార్టీ అభ్యర్థులకు పీఎంవో అధికారులు ఫోన్‌చేసి సభలు ఎక్కడ పెడితే బాగుంటుందో అడిగి తెలుసుకున్నారు. నాలుగో సభపై స్పష్టత రాలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 19 , 2024 | 04:05 AM