Share News

ముగిసిన ఎన్నికల నామినేషన్‌ పర్వం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:25 PM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నేటితో నామినేషన్‌లు దాఖలు ప్రక్రియ ముగిసిందని ఆదోని ఎన్నికల అధికారి, ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ పేర్కొన్నారు.

ముగిసిన ఎన్నికల నామినేషన్‌ పర్వం

ఆదోని నియోజకవర్గంలో 23 నామినేషన్‌లు దాఖలు

ఆదోని, ఏప్రిల్‌ 25: కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నేటితో నామినేషన్‌లు దాఖలు ప్రక్రియ ముగిసిందని ఆదోని ఎన్నికల అధికారి, ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ పేర్కొన్నారు. ఆదోని నియోజకవర్గంలో నామినేషన్‌లు గడువులోగా 23 నామినేషన్‌లు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 26వ తేదీన స్రూనిటీని 27,29వ తేదీన నామినేషన్‌ల ఉపసంహరణ జరుగుతుందన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:25 PM