ముగిసిన ఎన్నికల నామినేషన్ పర్వం
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:25 PM
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేటితో నామినేషన్లు దాఖలు ప్రక్రియ ముగిసిందని ఆదోని ఎన్నికల అధికారి, ఆదోని సబ్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ పేర్కొన్నారు.
![ముగిసిన ఎన్నికల నామినేషన్ పర్వం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆదోని నియోజకవర్గంలో 23 నామినేషన్లు దాఖలు
ఆదోని, ఏప్రిల్ 25: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేటితో నామినేషన్లు దాఖలు ప్రక్రియ ముగిసిందని ఆదోని ఎన్నికల అధికారి, ఆదోని సబ్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ పేర్కొన్నారు. ఆదోని నియోజకవర్గంలో నామినేషన్లు గడువులోగా 23 నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 26వ తేదీన స్రూనిటీని 27,29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుందన్నారు.