ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: ముఖేష్ కుమార్ మీనా
ABN , Publish Date - Jun 08 , 2024 | 03:24 AM
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రి య ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖే్షకుమార్ మీనా తెలిపారు.
![ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: ముఖేష్ కుమార్ మీనా](https://media.andhrajyothy.com/media/2024/20240604/mm_a0b7b01442.jpg)
తిరుమల, జూన్7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రి య ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖే్షకుమార్ మీనా తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నా రు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు.