మదనపల్లెలో కార్డెన సెర్చ్
ABN , Publish Date - May 24 , 2024 | 11:18 PM
జిల్లా ఎస్పీ కృష్ణారావు, మదనపల్లె డీఎస్పీ ప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు మదనపల్లె వనటౌన సీఐ వల్లీబసు తమ సిబ్బందితో కలిసి శుక్రవారం కొత్తయిండ్లు వడ్డిప ల్లెలో కార్డెన సెర్చ్ నిర్వ హించారు.
![మదనపల్లెలో కార్డెన సెర్చ్](https://media.andhrajyothy.com/media/2024/20240511/24_mpl_U2_51d8885d5e.gif)
మదనపల్లె అర్బన, మే 24: జిల్లా ఎస్పీ కృష్ణారావు, మదనపల్లె డీఎస్పీ ప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు మదనపల్లె వనటౌన సీఐ వల్లీబసు తమ సిబ్బందితో కలిసి శుక్రవారం కొత్తయిండ్లు వడ్డిప ల్లెలో కార్డెన సెర్చ్ నిర్వ హించారు. ఇందులో భాగంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వడ్డిపల్లెకు చెందిన పి రమణ(64) నుంచి 35 టీట్రా ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకు న్నారు. అనంతరం వడ్డిపల్లె, నెమలినగర్లో ప్రజలతో సీఐ మాట్లాడుతూ నాటుసారా అమ్మకాలు, కర్ణాటక మద్యం విక్రయాలు, ఆసాంఘిక కార్యక్ర మాలు జరగకుండా చూడాలని వారికి అవగాహన కల్పించారు.