Share News

ఏపీ గెలిచింది.. రాష్ట్ర ప్రజలు గెలిచారు

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:47 AM

కూటమిని ఆశీర్వదించి ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్నిచ్చింది.

ఏపీ గెలిచింది.. రాష్ట్ర ప్రజలు గెలిచారు

ఆంధ్రప్రదేశ్‌ గెలిచింది.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గెలిచారు.

టీడీపీ-జనసేన-బీజేపీ

కూటమిని ఆశీర్వదించి ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్నిచ్చింది. తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, పునర్నిర్మించుకోవడానికి ప్రజలు అవకాశమిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు. ఇంతటి ఘన విజయం సాధించిన కార్యకర్తలు, నేతలకు అభినందనలు.

-చంద్రబాబు

Updated Date - Jun 05 , 2024 | 05:47 AM