డొంకూరు తీరానికి 2 టన్నుల చేప!
ABN , Publish Date - Feb 27 , 2024 | 03:43 AM
శ్రీకాకుళం జిల్లా డొంకూరు సముద్ర తీరానికి సోమవారం భారీచేప కొట్టుకుని వచ్చింది. దాని పేరు పులి బుగ్గ సొర్ర అని మత్స్యకారులు చెబుతున్నారు.
![డొంకూరు తీరానికి 2 టన్నుల చేప!](https://media.andhrajyothy.com/media/2024/20240224/bb_ac1aec7d91.jpg)
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 26: శ్రీకాకుళం జిల్లా డొంకూరు సముద్ర తీరానికి సోమవారం భారీచేప కొట్టుకుని వచ్చింది. దాని పేరు పులి బుగ్గ సొర్ర అని మత్స్యకారులు చెబుతున్నారు. దాని పొడవు 15 అడుగులు, వెడల్పు 6 అడుగులు, బరువు సుమారు 2 టన్నులు ఉంటుందని అంటున్నారు.