Share News

డొంకూరు తీరానికి 2 టన్నుల చేప!

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:43 AM

శ్రీకాకుళం జిల్లా డొంకూరు సముద్ర తీరానికి సోమవారం భారీచేప కొట్టుకుని వచ్చింది. దాని పేరు పులి బుగ్గ సొర్ర అని మత్స్యకారులు చెబుతున్నారు.

డొంకూరు తీరానికి 2 టన్నుల చేప!

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 26: శ్రీకాకుళం జిల్లా డొంకూరు సముద్ర తీరానికి సోమవారం భారీచేప కొట్టుకుని వచ్చింది. దాని పేరు పులి బుగ్గ సొర్ర అని మత్స్యకారులు చెబుతున్నారు. దాని పొడవు 15 అడుగులు, వెడల్పు 6 అడుగులు, బరువు సుమారు 2 టన్నులు ఉంటుందని అంటున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 10:21 AM