ఆల్‌ ఇండియా అర్చక ఫెడరేషన అధ్యక్షుడిగా నర్సింహాచార్యులు

ABN , First Publish Date - 2023-06-01T01:00:39+05:30 IST

ఆల్‌ ఇండియా అర్చక ఫెడరేషన తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నార్కట్‌పల్లి మండలం శాపల్లి గ్రామానికి చెందిన కారంపూడి నర్సింహాచార్యులు ఎన్నికయ్యారు.

ఆల్‌ ఇండియా అర్చక ఫెడరేషన అధ్యక్షుడిగా నర్సింహాచార్యులు
నర్సింహాచార్యులు

ఆల్‌ ఇండియా అర్చక ఫెడరేషన అధ్యక్షుడిగా నర్సింహాచార్యులు

నార్కట్‌పల్లి, మే 31: ఆల్‌ ఇండియా అర్చక ఫెడరేషన తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నార్కట్‌పల్లి మండలం శాపల్లి గ్రామానికి చెందిన కారంపూడి నర్సింహాచార్యులు ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఆల్‌ ఇండి యా అర్చక ఫెడరేషన సమావేశంలో నర్సింహాచార్యులను అధ్యక్షుడిగా నియమిస్తూ ఫెడరేషన జాతీయ అధ్యక్షుడు శేషు ఉత్తర్వులు జారీ చేశారు. యాదాద్రి దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడిగా కారంపూడి నర్సింహాచార్యులు పనిచేసి పదవీ విరమణ పొందారు. తన నియామకానికి సహకరించిన అర్చక ఫెడరేషనకు నర్సింహాచార్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-06-01T01:00:39+05:30 IST