జాతీయ ఆర్చరీలో తెలంగాణకు రజతం
ABN , First Publish Date - 2023-11-29T05:32:59+05:30 IST
జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్షి్పలో తెలంగాణ అమ్మాయిల జట్టు రజత పతకంతో మెరిసింది. యూపీలోని అయోధ్యలో
![జాతీయ ఆర్చరీలో తెలంగాణకు రజతం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్షి్పలో తెలంగాణ అమ్మాయిల జట్టు రజత పతకంతో మెరిసింది. యూపీలోని అయోధ్యలో మంగళవారం ముగిసిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో చికిత రావు, శ్రేష్టా రెడ్డి, మానసలతో కూడిన తెలంగాణ త్రయం.. మహారాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది.