భారత్ X న్యూజిలాండ్ సెమీస్ ముంబైలో..!
ABN , First Publish Date - 2023-11-10T02:29:13+05:30 IST
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాయింట్ల పట్టికలో ఇప్పుడున్న తొలి నాలుగు స్థానాలే ఖరారవుతాయి. అంటే ఈనెల 15న ముంబైలో...
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాయింట్ల పట్టికలో ఇప్పుడున్న తొలి నాలుగు స్థానాలే ఖరారవుతాయి. అంటే ఈనెల 15న ముంబైలో జరిగే తొలి సెమీ్సలో భారత్-కివీ్స (1 గీ 4), 16న కోల్కతాలో దక్షిణాఫ్రికా-ఆస్ర్టేలియా (2గీ 3) జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరగడం ఖాయమైనట్టే. అదే బాబర్ సేన సెమీ్సకు వస్తే భారత్-పాక్ మధ్య తొలి సెమీస్కు కోల్కతా వేదిక అవుతుంది.