Share News

భారత్‌ X న్యూజిలాండ్‌ సెమీస్‌ ముంబైలో..!

ABN , First Publish Date - 2023-11-10T02:29:13+05:30 IST

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాయింట్ల పట్టికలో ఇప్పుడున్న తొలి నాలుగు స్థానాలే ఖరారవుతాయి. అంటే ఈనెల 15న ముంబైలో...

భారత్‌ X న్యూజిలాండ్‌ సెమీస్‌ ముంబైలో..!

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాయింట్ల పట్టికలో ఇప్పుడున్న తొలి నాలుగు స్థానాలే ఖరారవుతాయి. అంటే ఈనెల 15న ముంబైలో జరిగే తొలి సెమీ్‌సలో భారత్‌-కివీ్‌స (1 గీ 4), 16న కోల్‌కతాలో దక్షిణాఫ్రికా-ఆస్ర్టేలియా (2గీ 3) జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ జరగడం ఖాయమైనట్టే. అదే బాబర్‌ సేన సెమీ్‌సకు వస్తే భారత్‌-పాక్‌ మధ్య తొలి సెమీస్‌కు కోల్‌కతా వేదిక అవుతుంది.

Updated Date - 2023-11-10T02:29:15+05:30 IST