భారత్‌ కొరియా

ABN , First Publish Date - 2023-06-07T06:07:57+05:30 IST

మహిళల జూ. ఆసియా హాకీ కప్‌లో భారత్‌ తమ మూడో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. మంగళవారం ఇక్కడ కొరియాతో జరిగిన పోరును భారత్‌ 2–2 గోల్స్‌తో డ్రా చేసుకుంది.

భారత్‌ కొరియా

కాకామిఘార (జపాన్‌): మహిళల జూ. ఆసియా హాకీ కప్‌లో భారత్‌ తమ మూడో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. మంగళవారం ఇక్కడ కొరియాతో జరిగిన పోరును భారత్‌ 2–2 గోల్స్‌తో డ్రా చేసుకుంది. దీపిక సోరెంగ్‌ (43వ), దీపిక (54వ) చెరో గోల్‌ చేయగా.. కొరియా తరఫున యుజిన్‌ లీ (15వ), చోయి (30వ) గోల్స్‌ కొట్టారు. భారత్‌ తర్వాతి మ్యాచ్‌ను చైనీస్‌ తైపీతో గురువారం ఆడనుంది.

Updated Date - 2023-06-07T06:07:57+05:30 IST