హర్మన్‌ప్రీత్‌ ‘డబుల్‌’

ABN , First Publish Date - 2023-06-03T01:06:52+05:30 IST

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌తో చెలరేగడంతో ప్రొ.లీగ్‌ హాకీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5-1తో ఒలింపిక్‌ చాంపియన్‌ బెల్జియానికి షాకిచ్చింది.

హర్మన్‌ప్రీత్‌ ‘డబుల్‌’

భారత్‌ చేతిలో బెల్జియం చిత్తు

లండన్‌: కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌తో చెలరేగడంతో ప్రొ.లీగ్‌ హాకీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5-1తో ఒలింపిక్‌ చాంపియన్‌ బెల్జియానికి షాకిచ్చింది. మిడ్‌ఫీల్డర్‌ వివేక్‌ సాగర్‌ తొలి నిమిషంలోనే గోల్‌ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆపై హర్మన్‌ (20, 29), అమిత్‌ (28), దిల్‌ప్రీత్‌ (59) మిగతా గోల్స్‌ చేశారు. విలియమ్‌ (45) బెల్జియానికి ఏకైక గోల్‌ అందించాడు.

Updated Date - 2023-06-03T01:06:52+05:30 IST