Share News

సింగపూర్‌లో టీడీపీ ఫోరం 13 కిలోమీటర్ల పాదయాత్ర

ABN , First Publish Date - 2023-11-06T05:02:04+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు కేసుల నుంచి బయటపడి, ఆయురారోగ్యాలతో ఉండాలని సింగపూర్‌లో టీడీపీ ఫోరం సభ్యులు శనివారం 13 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.

సింగపూర్‌లో టీడీపీ ఫోరం 13 కిలోమీటర్ల పాదయాత్ర

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు కేసుల నుంచి బయటపడి, ఆయురారోగ్యాలతో ఉండాలని సింగపూర్‌లో టీడీపీ ఫోరం సభ్యులు శనివారం 13 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సెంగ్‌కాంగ్‌లోని వెల్మురుగన్‌ దేవాలయం నుంచి లిటిల్‌ ఇండియాలోని పెరుమాళ్‌ శ్రీనివాసన్‌ దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పెరుమాళ్‌ శ్రీనివాసన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.

Updated Date - 2023-11-06T05:04:36+05:30 IST