Andhra Pradesh: కొత్త గవర్నర్..పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

ABN , First Publish Date - 2023-02-12T10:02:10+05:30 IST

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది(Center appointed new governors). ఇందులో ఆంధ్రప్రదేశ్‎

Andhra Pradesh: కొత్త గవర్నర్..పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

ఢిల్లీ: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది(Center appointed new governors). అందులో భాగంగా ..ఆంధ్రప్రదేశ్‎(Andhra Pradesh)కి కొత్త గవర్నర్‎గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‎(Retired judge Justice Abdul Nazir new governor)ను నియమించారు. ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్(Biswabhushan Harichandan)ను ఛతీస్‎ఘడ్ రాష్ట్ర గవర్నర్‎గా బదిలీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్‌, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా త్రివిక్రమ్‌ పట్నాయక్‌, జార్ఖండ్‌ గవర్నర్‌గా రాధాకృష్ణన్‌, అసోం గవర్నర్‌గా గులాబ్‌చంద్‌ కటారియా, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా శివప్రసాద్‌ శుక్లా, మణిపూర్‌ గవర్నర్‌ అనసూయ, లడఖ్‌ గవర్నర్‌గా బీడీ మిశ్రా, నాగాలండ్‌ గవర్నర్‌గా గణేషన్‌ నియమించారు.

Updated Date - 2023-02-12T10:07:39+05:30 IST