వెంకన్న సేవలో జస్టిస్‌ భానుమతి

ABN , First Publish Date - 2023-07-17T01:32:44+05:30 IST

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

వెంకన్న సేవలో జస్టిస్‌ భానుమతి

తిరుమల, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2023-07-17T01:49:51+05:30 IST