Gautham Gambhir : భారతీయలు కోరికను ఇండియన్ టీం నెరవేరుస్తుంది

ABN , First Publish Date - 2023-09-28T09:28:06+05:30 IST

నేడు ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Gautham Gambhir : భారతీయలు కోరికను ఇండియన్ టీం నెరవేరుస్తుంది

తిరుమల : నేడు ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు. వరల్డ్ కప్‌ని సాధించే అవకాశాలు భారత్‌కి ఎక్కువగా ఉన్నాయన్నారు. 140 కోట్ల మంది భారతీయులు కోరికను ఇండియన్ టీం నెరవేరుస్తుందని గౌతమ్ గంభీర్ అన్నారు.

Updated Date - 2023-09-28T09:34:49+05:30 IST