Mancherial: బాల్క సుమన్ అభిమానుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2022-09-30T03:23:42+05:30 IST

చెన్నూరు నియోజకవర్గంలో విప్ బాల్క సుమన్ అభిమానుల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకే 47 బుల్లెట్స్‌తో "జై సుమనన్న" అని రాసి ఫోటో తీశారు. సోషల్ మీడియాలో ..

Mancherial: బాల్క సుమన్ అభిమానుల అత్యుత్సాహం

మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో విప్ బాల్క సుమన్ అభిమానుల అత్యుత్సాహం ప్రదర్శించారు.  ఏకే 47 బుల్లెట్స్‌తో "జై సుమనన్న" అని రాసి ఫోటో తీశారు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంతో పోలీసుల విచారణ చేపట్టారు. సీఆర్పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్ తీసి పంపినట్టు నిర్దారించారు.  అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానులపై సుమన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 


Updated Date - 2022-09-30T03:23:42+05:30 IST