గాంధీభవన్కు టీపీసీసీ చీఫ్ Revanth reddy
ABN , First Publish Date - 2022-06-09T18:07:39+05:30 IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం గాంధీభవన్కు వచ్చారు.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) గురువారం గాంధీభవన్కు వచ్చారు. అమెరికా పర్యటన తరువాత పార్టీ ఆఫీస్లో నాయకులు, కార్యకర్తలతో టీపీసీసీ చీఫ్ భేటీ అవుతున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కండువాలు, శాలువాలతో ఆహ్వానం పలికారు. మృగశిర కార్తీ సందర్భంగా పీసీసీ ఫిషర్మెన్ కమిటీ ఛైర్మెన్ మెట్టు సాయి కుమార్ బెస్తవారి వల,టోపీ, బుట్ట,చేపలను రేవంత్కు బహూకరించారు.