నేడు రాహుల్గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ
ABN , First Publish Date - 2022-04-04T12:16:19+05:30 IST
నేడు రాహుల్గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ
ఢిల్లీ: నేడు రాహుల్గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ కానున్నారు. సమావేశానికి మొత్తం 38 మంది నేతలకు ఆహ్వానం అందింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు హాజరుకావాలని ఏఐసీసీ నుంచి ఆహ్వానాలు పంపించింది. సీనియర్ల వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడానికి ఏఐసీసీ రంగంలోకి దిగింది.