నిర్మల సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

ABN , First Publish Date - 2022-12-17T16:35:34+05:30 IST

కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది.

నిర్మల సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

ఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ (Telangana) తరపున జీఎస్టీ (GST) కౌన్సిల్‌కు మంత్రి హరీష్‌రావు (HarishRao) విజ్ఞప్తులు వినిపించారు.మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని హరీష్‌రావు కోరారు. కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్‌పోర్ట్ సేవలు, బీడీ ఆకుపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలన్నారు.

Updated Date - 2022-12-17T16:38:19+05:30 IST