వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్పై ఐటీ దాడులు
ABN , First Publish Date - 2022-08-17T23:24:22+05:30 IST
వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్పై ఐటీ దాడులు
హైదరాబాద్: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్పై ఐటీ దాడులు నిర్వహించింది. ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు చేసింది. వాసవి గ్రూప్లోని రియాలిటీ, నిర్మాణ్, ఇన్ఫ్రా, శ్రీముఖ సంస్థల్లో ఐటీ సోదాలు నిర్వహించింది. అలాగే వాసవి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిపై ఐటీ ఆరా తీస్తుంది. భారీగా నిర్మాణాలు చేస్తూ పన్నులు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.