బండి సంజయ్పై దాడి కేసు విచారణ ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-14T02:58:36+05:30 IST
ఎంపీ బండి సంజయ్పై పోలీసుల దాడి కేసు విచారణను పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ప్రారంభించింది. బండి సంజయ్పై..
న్యూఢిల్లీ: ఎంపీ బండి సంజయ్పై పోలీసుల దాడి కేసు విచారణను పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ప్రారంభించింది. బండి సంజయ్పై పోలీస్ కమిషనర్ అకారణంగా దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న తన పార్లమెంటరీ కార్యాలయంలో సంజయ్పై సీపీ దాడి చేశారని, ఈ నెల 21న పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ రూంలో బండి సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది. ఎంపీ స్టేట్మెంట్ తర్వాత సీపీని పిలిచి ప్రివిలేజ్ కమిటీ వివరణ కోరనున్నారు.