17న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2022-04-15T13:40:51+05:30 IST

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ఏప్రిల్‌ 17న తిరుపతి నుంచి ప్రత్యేక రైలు (02763) 17.00 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌

17న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

హైదరాబాద్: ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ఏప్రిల్‌ 17న తిరుపతి నుంచి  ప్రత్యేక రైలు (02763) 17.00 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌ కు 18వ తేదీన 5.45 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.  ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు జంక్షన్‌, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, దోర్నకల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, కాజీపేట జంక్షన్‌, జనగామ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుందని వివరించారు. 

Updated Date - 2022-04-15T13:40:51+05:30 IST