నల్గొండ జిల్లాలో దారుణం
ABN , First Publish Date - 2022-02-27T00:34:30+05:30 IST
జిల్లాలోని వేములపల్లిలో దారుణం జరిగింది. అంధుడైన
నల్గొండ: జిల్లాలోని వేములపల్లిలో దారుణం జరిగింది. అంధుడైన కొడుకును సాగర్ ఎడమ కాలువలో తల్లి పడేసింది. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో బాలుడి ఆచూకీ కోసం కాలువలో పోలీసులు గాలిస్తున్నారు. తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.