వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి హరీష్రావు టెలికాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2022-01-08T03:59:39+05:30 IST
వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి హరీష్రావు టెలికాన్ఫరెన్స్
హైదరాబాద్: వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి హరీష్రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడో వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొందామని హరీష్రావు అన్నారు. 15-18 ఏళ్ల వారి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని మంత్రి హరీష్రావు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజువారీగా వేలల్లోనే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.